మన కాకినాడ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు వై.ఎస్.అర్ కాంగ్రేస్ పార్టి కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు రేపు అనగా 05.02.2024 సోమవారం ఉదయం 09:00 గంటలకు, కరప మండలం, కరప గ్రామంలో ఎం.పీ.డీ.ఓ. కార్యాలయం ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన కురసాల కన్నబాబు పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటారని తెలిపారు. తదనంతరం 10:00 గంటలకు కరప నూతనంగా నిర్మించిన మహాత్మా జ్యోతిరావు పూలే శెట్టిబలిజ కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గోనున్నారు.