పంజాబ్ రాష్ట్రంలో జలంధర్ లో అనుకోని ఘటన చోటుచేసుకుంది. ఒక యువకుడు కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే కన్నుమూసాడు. హరగోవింద్ నగర్ లో 20 ఏళ్ల యువకుడు టెర్రస్ ఫోన్ మాట్లాడుతుండగా ఈ ప్రమాధం చోటుచేసుకుంది. ఫోన్ మాట్లాడడానికి తన ఇంటి మేడ మీదకి వెళ్లాడు. అనుకోకుండా అక్కడ హైటెంషన్ వైర్లను తాకడం వల్ల ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. కుటుంభ సభ్యులముందే కాలి చనిపోయాడు.
కరెంట్ షాక్ తో యువకుడు మృతి…
![R (5)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/R-5.jpg?resize=877%2C500&ssl=1)