Political

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కానుంది… -ప్రతిపక్ష నేత-

76743426

జూన్ 4న జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కానుందని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్. అశోక జోస్యం చెప్పారు. బెంగళూరులోని ఒక మీడియాతో ఆయన మాట్లాడుతూ… సిద్ధరామయ్య ప్రభుత్వ పనితీరుతో విసిగిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్వయంగా ప్రభుత్వాన్ని పడగొడతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారా అని అశోక ప్రశ్నించగా, వారు బీ.జే.పీ. టచ్‌లో ఉన్నారు కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వ పతనం గురించి అంచనా వేస్తున్నట్లు అశోక స్పష్టం చేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.