Political

కర్నూలులో టీ.డీ.పీ.కి భారీ షక్ తగిలింది…

ysrcp-tdp-flag-540x360

కర్నూలు లో ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీ.డీ.పీ. కి చెందిన పలువురు ప్రముఖ నేతలు వైఎస్సార్‌సీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో చేరారు. ఆలూరు మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ , కోడుమూరు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి అలియాస్‌ గడ్డం ప్రకాష్‌రెడ్డి, ఆయన సమీప బంధువైన టీ.డీ.పీ. నేత కోట్ల హరి చక్రపాణిరెడ్డి, టీడీపీ నేత, చిప్పగిరి మాజీ ఎం.పీ.పీ. వైకుంటం మల్లికార్జున చౌదరి ఈ చేరికలో ఉన్నారు. ధోన్ అసెంబ్లీ సెగ్మెంట్ మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, ఆయన సోదరుడు కే.ఈ. ప్రతాప్ కుటుంబ సభ్యులు మరో ఒకటి రెండు రోజుల్లో అధికార పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.