Viral

కర్నూలులో రోడ్డు ప్రమాదం… ఇద్దరు మృతి…

7c844551-9dba-4acd-88da-61575d61b678

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోడుమూరు వద్ద హర్యానాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అక్కడున్నవారు తెలిపారు. మరొక వాహనాన్ని దాటివెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరు చిన్నారులు ఈ ప్రమాదంలో మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులు లక్ష్మి, గోవర్థిని హైదరాబాద్ కు చెందిన వారుగా గుర్తించారు. అంతేకాకుండా ఈ ప్రమాదంలో 40 మందికి పైగా ప్రయాణికులు గాయాల పాలయ్యారు. వారందరిని దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.