కాకినాడ లో కాపు కళ్యాణ మండపం పక్కనున్న కాలి ప్రదేశంలో కాపునాడు వన సమరాధన కార్యాక్రమాన్ని ఘనంగా నింర్వహించారు. ఈ వేడుకలలో కాపు నాయకులు, పలు రాజకీయ నాయకులు కుటుంభ సమీతంగా విచ్చేశారు. ఈ వన సమరాధనలో పిల్లలు, మహిళలకు ప్రత్యేకంగా ఆటల పోటీలను నిర్వహించారు. ఆ ఆటల్లో గెలిచిన విజేతలకు బహుమతులను ఇచ్చారు. ఈ సందర్బంగా పలువురు పెద్దలు మాట్లాడుతూ… ప్రతీ ఒక్కరూ చదువులోనే కాకుండా అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయిలో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మ్మెల్యే కురసాల కన్నబాబు, ఎం.పీ. వంగా గీత, నాయకులు పరుపుల సుబ్బారావు, పంతం నానాజీ, ఆకుల వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.