కాకినాడ లో భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ కార్యాక్రమానికి కాకినడ నియోజకవర్గ ఇంచార్జ్ గట్టి సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన నూతన కార్యాలయంలో పాలు పొంగించి ప్రారంభించారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ… కాకినాడలో బీ.జే.పీ. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. జరగబోయే ఎన్నికలకు సిద్దం కావాలని అన్నారు. బీ.జే.పీ. కార్యక్తలందరూ పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాకినడ నియోజకవర్గ ఇంచార్జ్ గట్టి సత్యనారాయణ, బీ.జే.పీ. నాయకులు, కార్యక్తలు పాల్గొన్నారు.
కాకినాడలో నూతన బీ.జే.పీ. పార్టీ కార్యాలయ ప్రారంభం….
![Bjp-Logo-2](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/Bjp-Logo-2.png?resize=1233%2C700&ssl=1)