Trending News

కాకినాడ ఆసుపత్రిలో ఎమ్మారై ప్రారంభం …

WhatsApp Image 2023-11-02 at 10.00.15 PM (1)

కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.11.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన ఎమ్మారై యూనిట్ ప్రారంభించారు. ఈ యూనిట్ ను జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్ల ప్రారంభించగా, ఎం.పీ. వంగా గీత, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ… ప్రభుత్వం వైద్యమును పేదలకు కార్పొరేట్ స్థాయిలో అందించాలనే ఉద్దేశంతో ఈ ఎమ్మారై యూనిట్ ఏర్పాటు చేసిందన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించి మన్ననలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ సూపరింటెండెంట్ ఆర్. విజయ్ కుమార్, ముఖ్య విభాగ వైద్యులు ఎం.పి.ఆర్. విఠల్, అనురాధ, కోదండగిరి, వెంకటరెడ్డి, యూనిట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0020
Trending News

పోలీసు అమరవీరుల సంస్మరణలో రక్తదానం

పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా పెద్దాపురం రోటరీ ఫంక్షన్ హాలు నందు మెగా రక్తదాన శిబిరం రోటరీ, పెద్దాపురం పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.
IMG_20231030_161302
Trending News

పోలీసు కుటుంభాలకు వైద్య పరీక్షలు….

పోలీసు అమర వీరుల సంస్మరణలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు శాఖ అధికారులకు, సిబ్బందికి ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్