కాకినడ రూరల్ మండలంలో వై.సీ.పీ. పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. తూరంగి గ్రామానికి చెందిన వై.సీ.పీ. పార్టీ కార్యకర్తలు, నాయకులు 100 మంది జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్బంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ ఎమ్మల్యే అభర్థి పంతం నానాజీ వారందరికీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ… రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడానికి అందరూ సిద్దంగా ఉండాలని, ఉమ్మడి పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వై.సీ.పీ. కార్యకర్తలు, నాయకులు, జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ జనసేన పార్టీ లోకి పలువురు చేరిక…
![WhatsApp Image 2024-03-22 at 7.57.04 AM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-22-at-7.57.04-AM.jpeg?resize=1080%2C699&ssl=1)