ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ జిల్లా అడిషనల్ పరిపాలన ఎస్.పీ. గా పనిచేస్తున్న ఎం.జే.వీ. భాస్కర రావుకి ఉత్తమ సేవా పతకాన్ని ప్రకటించినట్లు వెళ్లడించింది. అందుకు సంబందించిన ఉత్తర్వులు మంగలవారం వెలువడగా, గౌరవ కాకినాడ జిల్లా ఎస్.పీ. ఎస్. సతీష్ కుమార్ అదనపు ఎస్.పీ. ఎం.జే.వీ. భాస్కరరావు ను అభినందించారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం పరిపాలన అధికారి ఎం. శివరామరాజు, మినిస్ట్రీయల్ సిబ్బంది వివిధ విభాగాల్లో పనిచేస్తున్న డిఎస్పీలు, సి.ఐ. లు, సిబ్బంది, ఆయనకు అభినందను తెలిపారు.
కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్.పీ. కి ఉత్తమ సేవా పతకం…
![OIP (29)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/03/OIP-29-1.jpg?resize=474%2C265&ssl=1)