Viral

కాకినాడ జిల్లా ఎస్పీకి మెడల్ ప్రధానం… -డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి-

WhatsApp Image 2023-12-16 at 8.22.00 PM

మంగళగిరిలోని డీ.జీ.పీ. కార్యాలయంలో డిస్క్ అవార్డుల ప్రధానం కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి  కార్యాక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలత డీ.జీ.పీ. రాజేంద్రనాథ్ చేతులు మీదుగా కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అవార్డును అందుకున్నారు. మలో 15 మంది ఎస్పీలకు డీ.జీ.పీ. గోల్డ్ మెడల్స్ అందించారు. 56 మంది కానిస్టేబుల్స్, ఐపీఎస్లకు సిల్వర్ మెడల్స్ ను అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ ను పలువురు అభినందించారు. ఈ కార్యాక్రమంలో డీ.జీ.పీ. రాజేంద్రనాథ్, కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, కానిస్టేబుల్స్, ఐపీఎస్లు, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.