మంగళగిరిలోని డీ.జీ.పీ. కార్యాలయంలో డిస్క్ అవార్డుల ప్రధానం కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యాక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలత డీ.జీ.పీ. రాజేంద్రనాథ్ చేతులు మీదుగా కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అవార్డును అందుకున్నారు. మలో 15 మంది ఎస్పీలకు డీ.జీ.పీ. గోల్డ్ మెడల్స్ అందించారు. 56 మంది కానిస్టేబుల్స్, ఐపీఎస్లకు సిల్వర్ మెడల్స్ ను అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ ను పలువురు అభినందించారు. ఈ కార్యాక్రమంలో డీ.జీ.పీ. రాజేంద్రనాథ్, కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, కానిస్టేబుల్స్, ఐపీఎస్లు, తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా ఎస్పీకి మెడల్ ప్రధానం… -డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి-
![WhatsApp Image 2023-12-16 at 8.22.00 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-16-at-8.22.00-PM.jpeg?resize=1080%2C700&ssl=1)