Exclusive

కాకినాడ నగరంలో వెలవెలబోతున్న చలివేంద్రాలు… -పౌరసంక్షేమసంఘం-

WhatsApp Image 2024-05-06 at 12.37.37 PM

కాకినాడ నగరంలో ఏర్పాటైన కార్పోరేషన్ చలివేంద్రాలలో మధ్యాహ్నం 1గంట వరకు త్రాగునీరు సరఫరా వుండడంలేదని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. తగిన నిర్వహణ లేకపోవడం వలన వాటర్ క్యాన్ లు మధ్యాహ్నం 1గంట వరకు చలివేంద్రాలకు చేరడంలేదన్నారు. ఉదయం 9నుండి సాయంత్రం 4వరకు త్రాగు నీరు అందించే ఏర్పాటు చేస్తేనే బాటసారులకు చలివేంద్రాల ప్రయోజనం వుంటుందని తెలిపారు.

ఈ ఏడాది ప్రజా సంఘాల ఒత్తిడి తట్టుకోలేక మొక్కు బడిగా పెట్టిన చలివేంద్రాలు చాలా తక్కువగా ఉన్నాయ న్నారు. గతంలో ప్రతి నాలుగు రోడ్ల జంక్షన్ల లోనూ విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు కాగా ప్రస్తుతం వాటి ఏర్పాటు నిర్వహణ 25శాతం కూడా లేకుండా నామ మాత్రం చేయడం తగదన్నారు. కార్పోరేషన్ ఆర్థిక మాంద్యం వలన ఏర్పడిన దుస్తితిగా వుందన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.