కాకినాడపటణం శాంతి నగర్ లో రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆధ్వర్యంలో శ్రీ రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో ఋతుక్రమం పై అవగాహన సదస్సును నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హహెూబిల్ల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ సుష్మ విచ్చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ఋతుక్రమంపై 7వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్దులకు అవగాహన కలపించారు. విద్యార్థులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ అవగాహన కల్పించారు. ఈ కార్యాక్రమంలో హహెూబిల్ల,రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు వి.యల్ గాంధీ తెలిపారు. రామకృష్ణ ధ్యాన మందిరం, సోలార్ పవర్ ప్లాంట్ను క్లబ్ అధ్యక్షులు గోపిక కాశీ విశ్వనాథ్, సభ్యులు నామన రమేష్, దాసరి వెంకట రమేష్ , చిట్టూరి సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.