దసరా పర్వదిన వేడుకలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన బాహుబలి భారీ ఎగ్జిబిషన్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీలు ప్రారంభించారు. బాహుబలి సినిమాలో వేసిన మాహిష్మతి సామ్రాజ్యం సెట్టును ఎగ్జిబిషన్లో నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ సెట్టు అందరిని ఆకర్షిస్తోందని ఆయన అన్నారు. ఈ దసరా సెలవుల్లో ఎగ్జిబిషన్ను తిలకించాలని ఎమ్మెల్యే ద్వారంపూడి, ఎమ్మెల్సీ పద్మశ్రీలు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు భాను శివప్రసాద్, మాజీ కార్పొరేటర్ రోకళ్ళ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కాకునాడలో ప్రారంభం కానున్న బాహుబలి ఎగ్జిబిషన్…
![WhatsApp Image 2023-10-21 at 6.50.37 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-21-at-6.50.37-PM.jpeg?resize=1280%2C694&ssl=1)