Exclusive

కిర్లంపూడి లో ఘనంగా టిడిపి నాయకుల ఆత్మీయ సమావేశం…

WhatsApp Image 2024-04-07 at 7.05.37 PM

కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని తోట నవీన్ ఇంటివద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు తోట నవీన్ తో ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కష్టాల కడలినుంచి విముక్తి పొందాలంటే జనసేన, టీ.డీ.పీ., బీ.జే.పీ. కలిసి వై.సీ.పీ. ప్రభుత్వాన్ని గద్దె దించి మన ప్రభుత్వాన్ని గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, సుజన కృష్ణ రంగారావు, చిక్కాల రామచంద్రరావు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.