Exclusive

కువైట్ ఎమిర్ కు సంతాపాన్ని ప్రకటించిన భారత్…

20200929203150WhatsAppImage2020-09-29at20.30.31

కువైట్ రాష్ట్ర ఎమిర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాకు కన్నుమూసిన కారణంగా దేశవ్యాప్తంగా ఒకరోజు సంతాప దినాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా భారతదేశం అంతటా భారత త్రివర్ణ పతాకాన్ని తప్పకుండా ఎగరవేయాలని కోరిది. ఆయన గౌవరసూచకగా త్రివర్ణ పతాకం ఎగురవేయబడే అన్ని భవనాలపై సగం మాస్ట్‌లో ఎగురవేయబడుతుంది. భారతదేశం అంతటా సంతాప దినం అని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.