ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పార్టీ విజయం సాదించిన సందర్బంగా ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ ఆధ్వర్యంలో సంబంరాలు అంభరాన్ని అంటాయి. హలో ఏ.పీ. బై బై వై.సి.పి. అనే నినాదాలతో ఫ్లికార్డులతో భాజ భజంత్రీలతో గెలిచిన కోట అభ్యర్థులకు స్వాగతం పలికారు. తొలత విశాఖ ఉత్తరంలో ఉన్న విష్ణుకుమార్ రాజుకి, పంచకర్ల రమేష్ బాబుకి, సీఎం రమేష్ కు, తదితరులకు ఆయన అభినందనలు తెలిపారు. నిరుద్యోగ యువత రాష్ట్రవ్యాప్తంగా నడుం బిగించి కంకణం కట్టుకుని మనిషి 10 ఓట్లు వేయించి వై.సీ.పీ. పార్టీ ని గద్దె దించామన్నారు. భవిష్యత్తులో చట్టసభల్లో నిరుద్యోగ యువతకు స్థానం కల్పించాలని ఆయన కోరారు.
కూటమి గెలుపై ఏ.పీ. జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు హర్షం…
![3fd82964-78c9-4049-9e07-0bdb81df29e0](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/06/3fd82964-78c9-4049-9e07-0bdb81df29e0.jpg?resize=1053%2C699&ssl=1)