Kerala

కేరళలో విషాదం…

BB1jnr7p

కేరళలోని కొట్టాయం జిల్లాలో ముగ్గురు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వారుంటున్న నివాసంలో ఆత్మ హత్య చేసుకుని శవమై కనిపించారు. ఆకలకున్నంకు చెందిన జేసన్ థామస్ తన భార్య, ముగ్గురు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కొట్టాయంలోని పూవరాణి ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో కుటుంబం నివసించేది. జేసన్ తన భార్య మెరీనా బెన్నీ మరియు అతని ముగ్గురు పిల్లలు, నాలుగు, రెండు సంవత్సరాల వయస్సు మరియు ఏడు నెలల పాపను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్‌గా పనిచేస్తున్న జేసన్ మంగళవారం ఉదయం తన అన్నయ్యను తన ఇంటికి రావాలని కోరగా, సోదరుడు ఇంట్లోకి ప్రవేశించగా, ఇంట్లో కుటుంబ సభ్యులందరూ శవమై కనిపించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

Kerala-Map-District
Kerala

కేరళలో 3 కోవిడ్ మరణాలు నమోదు…

కేరళ రాష్ట్రంలో మరలా మూడు కోవిడ్-19 మరణాలు నమోదయ్యాయి. కోవిడ్ కేసుల పెరుగుదల వల్ల రాష్ట్రంలో ఇన్ఫెక్షన్ కారణంగా మరణాలు నమోదయ్యాయి. గత 10 రోజుల్లో రాష్ట్రంలో
OIP
Kerala

కేరళ 750కి పైగా యాక్టివ్ కేసులు నమోదు…

భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో కోవిడ్ కేసులు కలకళం కేపుతున్నాయి. కోవిడ్ కేసులుతో కేరళ జనం భయాందోళనలకు గురవుతున్నారు. యాక్టివ్ కేసులు ఒక నెలలో 33 నుండి 768కి