కేరళ రాష్ట్రంలో మరలా మూడు కోవిడ్-19 మరణాలు నమోదయ్యాయి. కోవిడ్ కేసుల పెరుగుదల వల్ల రాష్ట్రంలో ఇన్ఫెక్షన్ కారణంగా మరణాలు నమోదయ్యాయి. గత 10 రోజుల్లో రాష్ట్రంలో మూడు కోవిడ్-19 మరణాలు నమోదయ్యినట్లు అధికారులు తెలిపారు. పరీక్షలు తక్కువగా ఉన్నప్పటికీ మరణాల నిర్ధారణ వస్తుందని అన్నారు. కోవిడ్-19 వల్ల మరనించిన వారికి అంత్యక్రియలు చేసే సమయంలో కుటుంబ సంభ్యులు ప్రొటోకాల్ పాటించాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది.
కేరళలో 3 కోవిడ్ మరణాలు నమోదు…
![Kerala-Map-District](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/Kerala-Map-District.png?resize=1200%2C700&ssl=1)