Kerala

కేరళలో 3 కోవిడ్ మరణాలు నమోదు…

Kerala-Map-District

కేరళ రాష్ట్రంలో మరలా మూడు కోవిడ్-19 మరణాలు నమోదయ్యాయి. కోవిడ్ కేసుల పెరుగుదల వల్ల రాష్ట్రంలో ఇన్ఫెక్షన్ కారణంగా మరణాలు నమోదయ్యాయి. గత 10 రోజుల్లో రాష్ట్రంలో మూడు కోవిడ్-19 మరణాలు నమోదయ్యినట్లు అధికారులు తెలిపారు. పరీక్షలు తక్కువగా ఉన్నప్పటికీ మరణాల నిర్ధారణ వస్తుందని అన్నారు. కోవిడ్-19 వల్ల మరనించిన వారికి అంత్యక్రియలు చేసే సమయంలో కుటుంబ సంభ్యులు ప్రొటోకాల్‌ పాటించాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

OIP
Kerala

కేరళ 750కి పైగా యాక్టివ్ కేసులు నమోదు…

భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో కోవిడ్ కేసులు కలకళం కేపుతున్నాయి. కోవిడ్ కేసులుతో కేరళ జనం భయాందోళనలకు గురవుతున్నారు. యాక్టివ్ కేసులు ఒక నెలలో 33 నుండి 768కి
OIP
Kerala

కోవిడ్-19 ని అరికట్టే చర్యలు తీసుకోవాలి… -ప్రతిపక్ష నేత వీడీ సతీషన్-

కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీషన్ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ… దేశంలో 89 శాతం