ఆంద్ర రాష్ట్ర మాజీ ఐ.పీ.ఎస్. అధికారి వీ.వీ. లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికే ఈ పార్టీనిస్థాపించామని ఆయన అన్నారు. అధికార పార్టీ వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేనలు ప్రత్యేక హెూదాను ఆయన మండిపడ్డారు. పక్కనపెట్టారని ప్రత్యేక హెూదాను మళ్లీ ప్రధాన చర్చకు తీసుకువస్తామని అన్నారు.