జూన్ 4 వ తేదీన రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో రెచ్చగొట్టే పనులు లేదా విజయోత్సవాల ముసుగులో విధ్వంసాలకు పాల్పడితే అలాంటి విద్రోహక శక్తులు అల్లరి మూకలపై కేంద్రం, జిల్లా పోలీసు బాలాగాలు తీసుకోబోతున్న చర్యల పై మాకు డ్రిల్ నిర్యహించారు. కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో అమలాపురం పట్టణంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగకుండా, ఒకవేల ఎవరైనా ఘర్షణలకు పాల్పడినా పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో మాక్ డిల్ ద్వారా పోలీసులు వివరించారు. అల్లరి మొక్కలు రాళ్లు ఇరిగితే పోలీసులు బాధ్యులను ఎలాంటి శిక్షలు వేస్తారో అక్కడ ప్రదర్శించి చూపించారు.