కేరళ రాష్ట్రంలో కరోన కేసులు ఎక్కువవుతున్న తరునంలో కొత్త కోవిడ్-19 వైరస్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్రం సిద్దంగా ఉందని B.M.C. ఎగ్జిక్యూటివ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ దక్ష షా అన్నారు. డిసెంబర్ 19 నాటికి రాష్ట్రంలో 35 కేసులు నమోదయినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో టెస్టింగ్ ల్యాబ్లు ఉన్నాని, రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రులు ఉన్నాయన్నారు.