తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో కాంగ్రెస్ ఎం.పీ. అభ్యర్థిగా చంద్రబాబు సన్నిహితుడు అయిన మండవ వెంకటేశ్వరరావు పేరును ఖరారు చేసినట్లు సమాచారం. భట్టి సతీమణి నందిని ఇవ్వకుండా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డికి ఇవ్వకుండా చెక్ పెట్టేందుకు స్థానికేతరుని రంగంలోకి తీసుకొచ్చినట్టు సమాచారం. మండవకు టికెట్ ఇస్తే కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వేసుకున్నన్నట్లేనని ఖమ్మం విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఖమ్మం కాంగ్రెస్ ఎం.పీ. అభ్యర్థిగా కమ్మ నాయకుడు…
![WhatsApp Image 2024-04-10 at 10.10.50 AM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-10-at-10.10.50-AM.jpeg?resize=769%2C398&ssl=1)