డా.బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ధారుణ విషాదం జరిగింది. గోదావరిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాల్ల సహాయంతో గోదావరిలో దిగి వారిని బయటకు తీసారు. మృతులు సబ్బేల ఈశ్వర్ రెడ్డి రావులపాలెం కి చెందిన వ్యక్తిగా, సత్తి సంపత్ రెడ్డి తండ్రి విజయనగరం వ్యక్తిగా, పెంట జయకుమార్ గా గుర్తించారు.
గోదావరిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు గల్లంతు…
![drowning](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/05/drowning.jpg?resize=680%2C370&ssl=1)