Political

చంద్రబాబుతోనే ఆంధ్రప్రదేశ్ కు రామరాజ్యం సాద్యం…

5f12d3a1-478e-4533-ad6e-87a5e1460265

ఆంధ్ర ష్ట్రంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. పార్టీని ఢీకొనడం చంద్రబాబుతోనే సాధ్యమైందని కాకినాడ రూరల్ ఎన్నికల కోఆర్డినేటర్ నులుకుర్తి వెంకటేశ్వరరావు అన్నారు. ఆయన మాటట్లాడుతూ… మరి కొద్దిరోజుల్లో రాక్షస పాలన పోయి రామ రాజ్యం రాబోందని అన్నారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని అమలాపురం పార్టీ కార్యాలయంలో అమలాపురం పార్లమెంటు టీ.డీ.పీ. కూటమి అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ ను, మండపేట నియోజకవర్గం టీడీపీ కూటమి అసెంబ్లీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావును వారి స్వగృహంలో టీడీపీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు తో ఆయన విడివిడిగా కలిసారు.

మొదట ఆయనకు పుష్పగుచ్చాలు అందించి దుశ్సాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడు… కూటమి ప్రభుత్వం లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమ పథకాలు అమలు చేసే నాయకుడు ఒక్క చంద్రబాబు నాయుడే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పిశెట్టి నాగబాబు, కొప్పిశెట్టి సాయి, దమ్ము నూకరాజు, మల్లంపల్లి నారాయణ తదితరులు పేద్ద ఎత్తున పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.