Political

చిలుకలూరిపేటలో ఉమ్మడి బహిరంగసభకు సర్వం సిద్ధం…

WhatsApp Image 2024-03-13 at 11.28.45 AM

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భాదత్ జనతా పార్టీ పొత్తు కుదరడంతో పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కలయికతో ఉమ్మడి బహిరంగసభను 17వ తేదీన నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఇందుకు సంబందించి ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా మూడు పార్టీల నేతలు కలిసి అక్కడ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని వారు వెళ్ళడించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.