మిచౌంగ్ తఫాన్ ప్రభావం వల్ల తమిళనాడు రాష్ట్రం లో భారీ నుంచి అతి భారీ గాలులతో కూడిన వర్షాలు కురుస్తునేవున్నాయి. దీని వలన తమిళనాడులో రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరుపులేని వాన తో తమిళనాడు రాజధానయిన చెన్నై అతలాకుతలమైంది. చెన్నై విమానాశ్రయంలో రన్ వే పైకి భారీగా నీరు రావడంతో విమానాలను నిలిపిచేశారు. దాదాపు 16 విమానాల రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపారు. మరికొన్ని విమానాలను దారి మల్లించినట్లు అధికారులు తెలిపారు.
చెన్నై లో నిలిచిపోయిన విమాణం రాకపోకలు…
![WhatsApp Image 2023-12-04 at 6.14.50 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-04-at-6.14.50-PM.jpeg?resize=1080%2C700&ssl=1)