తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని అరెస్టు చేసీ 52 రోజులు గా అక్రమంగా జైలులో నిర్బందించినందుకు నిరసనగా “జగనాసురుడికి కళ్లు తెరిపిద్దాం” అనే కార్యక్రమము లో భాగంగా EX మేయర్ & కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని తిరుమల కుమార్ ఆధ్వర్యంలో కళ్ళకు గంతలు కట్టుకొని అరాచక, విధ్వంసక పాలన సాగిస్తున్న సైకో జగనాసురుడి పీడ పోవాలనీ, “నిజం గెలవాలని” నినాదాలు చేస్తు నిరసన తెలియజేశారు.
కార్యక్రమంలో సుంకర పావని వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు , చల్ల పార్వతీ, పాలిక సత్య, నక్క జ్యోతి, రేలంగి లక్ష్మి, కనకం,దుర్గ, సత్యవతి, నిర్మల, రమణ,భ్రమరాంబ మొదలగు వారు పాల్గున్నారు.