Political

జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడి పై విశ్వరూప్ వ్యాఖ్యాలు…

WhatsApp Image 2024-04-14 at 9.16.27 PM

విజయవాడ బస్సు యాత్రలో సీ.ఎం. జగన్మోహన్ రెడ్డి పై టి.డి.పి. పచ్చ గుండాల దాడిని అమలాపురంలోని రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ తీవ్రంగా ఖండించారు. సీ.ఎం. పై దాడి సభ్య సమాజం తలవంచుకునే చర్యని మంత్రి అన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియపరిచే కార్యక్రమంలో సిద్ధం సభ వెళుతుంటే టి.డి.పి. గూండాలు దాడి చేయడం అత్యంత హేయకరమైన చర్యగా తెలిపారు. ఆయన్ని రాజకీయంగా ఎదుర్కోలేకే ఈ గూండాలు రాళ్ల దాడి చేశారని మండిపడ్డారు. రాళ్ల దాడులు జగన్మోహన్ రెడ్డి మనోధర్యాన్ని దెబ్బతీయ లేవని ఆయన అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.