డాక్టర్ బీ.ఆర్. అంబెద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పెట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ముఖ్య అతిథిగా హాజరయ్యి భారీ కేకును కట్ చేసి వేడుక ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో అర్హులయిన పేద ప్రజలందరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీ కుడుపూడి శ్రీనివాస్, వై.సీ.పీ. కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
జగన్ పుట్టినరోజు వేడుకల్లో పినిపే విశ్వరూప్…
![jag](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/jag.jpg?resize=1046%2C700&ssl=1)