Exclusive

జగ్గంపేటలో ఘనంగా పొట్టి శ్రీరాముల జయంతి కార్యక్రమం…

WhatsApp Image 2024-03-16 at 6.36.10 PM (1)

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను కాకినాడ జిల్లాలో జగ్గంపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా విచ్చేసారు. తొలత ఆయన అమరజీవి పొట్టి శ్రీరాములు, జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం అక్కడకు విచ్చేసిన వారికి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మరువలేనిదని అన్నారు. ఈ కార్య్రమానికి ఆర్యవైశ్య సేవా సంఘం వాసులు, సంఘం అధ్యక్షలు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.