Political

జనవరిలో అభ్యర్థులను ఖరారు చేయనున్న టీడీపీ…

N-Chandrababu-Naidu

2024 లో జరగబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులను గుర్తించే ప్రక్రియను టీడీపీ పార్టీ వేగవంతం చేసినట్లు తెలిపింది. సీట్ల కోసం జనసేన పార్టీతో చర్చలు జరపడంతో పాటు, జనవరి నెలాఖరులోగా అభ్యర్థులను ఖరారు చేయాలని టీడీపీ అధిష్టానం ఆలోచిస్తోంది. అభ్యర్థులను ముందస్తుగా ప్రకటించడం వల్ల ప్రజల్లోకి వెళ్లేందుకు తమకు చాలా సమయం లభిస్తుందని తెలియచేసింది. ప్రజావాణి కార్యక్రమాల్లో భాగంగా త్వరలోనే తిరుపతి, అమరావతిలో బహిరంగ సభలు నిర్వహించేందుకు టీడీపీ సిద్ధమైంది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.