Political

జనసేన పార్టీకి చేరిన రాష్ట్ర మాల అధ్యక్షుడు…

com.janasena.android-logo

రాష్ట్ర మాల మహగర్జన అధ్యక్షుడు దానం లజర్ బాబు జనసేన పార్టీ లో చేరినట్లు వెల్లడించారు. హైదరాబాద్ రాష్ట్రం జూబ్లి హిల్స్ లో గల జనసేన పార్టీ ఆఫిస్ లో జనసేన ప్రధాన కార్యదర్శి అయిన కొనిదల నాగబాబు సమక్షంలో ఆయన పార్టీ లో చేరాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తేదేపా ను వీడి జనసేన లోకి చేరినట్లు తెలిపారు. 2024 లో జరగబోయే ఎన్నికల్లో టీ.డీ.పీ., జనసేన గెలుపుకు కృషి చేస్తానని లాజర్ తెలియచేసారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.