మిచౌంగ్ తుఫాన్ వల్ల కాకినాడ పరిసర ప్రాంతాల్లు నీటిమునిగాయి. గత మూడు రోజులనుంచి ఎడతెరుపు లేకుండ వర్షం కురవడంతో కాకినాడ లో పలు ప్రాంతాల్లు జల సంద్రాన్ని తలపించాయి. సీతారమ్ నగర్, ఫార్టీ బిల్డింగ్స్, రాధా నగర్, కృష్ణా నగర్, తదితర ప్రాంతాలు నీటి మునిగాయి. కాకినాడ లో డ్రైనేజీ లో నీరు రోడ్లు మీదకి రావడంతో ప్రజలు నడవడానికి ఇబ్బందులు పడుతున్నారు.
జలమయమయిన కాకినాడ ప్రాంతం..
![WhatsApp Image 2023-12-06 at 9.17.56 AM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-06-at-9.17.56-AM.jpeg?resize=906%2C700&ssl=1)