Eluru

జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు…

25e7e7acc95c0ec01ea5f2208e5cc5d5

ఏలూరు నగరంలోని రాష్ట్ర సాహిత్య అకాడమీ ఏలూరు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వై.ఎం.హెచ్.ఐ. హాలు నందు ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ కమిషనర్ రేమెళ్ళ మల్లికార్జునరావు, సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, జిల్లా కలెక్టర్ వెంకటేష్ ప్రసన్న ముఖ్య అతిథులుగా విచ్చేసి వేడుకను ప్రారంభించారు. భోగి మంటలు, గొబ్బిళ్ళతో ముగ్గులు అక్కడివారిని ఆకాట్టుకున్నాయి.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న మాట్లాడుతూ… సాహిత్య అకాడమీ సాంస్కృతి సంక్రాంతి పండుగను ముందే ఏలూరుకు తెచ్చిందని కొనియాడారు. తదనంతరం అకాడమీ చైర్ పర్సన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి మాట్లాడుతూ… సాహిత్య కళలు, సంస్కృతులే జాతికి గుర్తింపును, ప్రత్యేకతను తీసుకోస్తాయని అన్నారు.

 

Avatar

Simhadri Penke

About Author

You may also like

Eluru

వారిని బెదిరించడం అమానుషం… -సి.ఐ.టి.యు.-

ఏలూరు జిల్లా లో కుక్కునూరు మండలం అంగన్వాడీ సమస్యలపై సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిరసన ప్రకటిస్తుంటే అధాకారులు వారిని బెదిరించడం దుర్మార్గమని సి.ఐ.టి.యు. మండల కార్యదర్శి
WhatsApp Image 2024-01-25 at 9.35.15 PM
Eluru

ఈ నెల 30న ఏలూరులో జగన్ కార్యక్రమం….

కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదురుగా ప్రసన్న విగ్నేశ్వర ఫంక్షన్ హాల్లో పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి