Telangana

టాటా బ్రాండ్ తనేరియా శారీ రన్ కార్యక్రమంలో నారా బ్రాహ్మిణి…

WhatsApp Image 2024-03-18 at 6.46.16 PM

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో టాటా బ్రాండ్ తనేరియా ఆధ్వర్యంలో శారీ రన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమని నారా బ్రాహ్మిణి విచ్చేసారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఆమె రన్ జండాను ఊపి రేస్ ను ప్రారంభించారు. ఇందులో మూడు వేల మంది మహిళలు పాల్గొన్నారని తెలిపారు. తనేరియాా బ్రాండ్ ద్వారా మంగళగిరి చేనేతల చీరలను అమ్మేందుకు ఇటీవల ఒప్పందం కూడా చేయించారని అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

congress-leader-revanth-reddy-addresses-a-press-755234
Telangana

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్నా… -రేవంత్ రెడ్డి –

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ విజయం సాదిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సంబరాలు
OIP (6)
Telangana

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజ…

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీ.ఆర్‌.ఎస్‌. పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ముందంజలో