టాలీవుడ్ లో ప్రముక సినీ నిర్మాత మన్నం సుధాకర్ కన్నుమూశారు. చెన్నై లో నివసిస్తున్న ఆయన 3 నెలల క్రితం కాలు జారి పడడంతో హస్పిటల్లో చేరి చికిత్స తీసుకున్నారు. తరువాత ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటూ పరిస్తితి విశమించడంతో కన్నుమూశారు. వాలి, ఆక్రోశం, మనసిస్తారా, తారకరాముడు మొదలగు సినిమాలకు నిర్మాతగా, ఎన్నో సినమాలకు కెమెరా మేన్ గా పనిచేశి ఎనలేని కీర్తిని సాదించారు.
టాలీవుడ్ లో నెలకోన్న విషాదం.. -సినీ నిర్యాత కన్నుమూత-
![OIP (11)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/OIP-11.jpg?resize=474%2C700&ssl=1)