Political

టిడిపిలో పలువవురు చేరిక…

R (3)

తెలుగుదేశం పార్టీకి రోజు కోజుకి ప్రజాధారన పెరుగుతోంది. దానికి నిర్శనంగా తూర్పు గోదావరి జిల్లా లోని బిక్కవోలు మండలం పందలపాకలో టీ.డీ.పీ. పార్టీలోకి వై.సీ.పీ. నుంచి పలువురు నాయకులు చేరారు. ఈ సందర్బంగా నిమ్మకాయల చినరాజప్ప, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వనమాడి కొండబాబు, తదితరులు వారికి పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా కొండబాబు, చినరాజప్ప మాట్లాడుతూ… జరగబోయే ఎన్నికలలో టి.డి.పి., జనసేన కూటమి విజయం సాధించడం ఖాయమ కాబట్టి దానికి అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వనమాడి కొండబాబు, మోక ఆనంద్ సాగర్, టీ.డీ.పీ. కార్యకర్తలు విచ్చేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.