తెలుగు దేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. టీ.డీ.పీ. ఉపాధ్యక్షుడు, మాజి మంత్రి, దళితనేత గొల్లిపల్లి సూర్యారావు ఈ రోజు రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వై.సీ.పీ. పార్టీలోకి చేరుతున్నట్లు వెళ్లడించారు. ఈ సందర్బంగా ముందుగా ఆయన విజయవాడలోని ఎం.పీ. కేశినేని శ్రీనివాస్ కార్యలయంలో ఎం.పీ. మితున్ లో సమావేశమయ్యారని తెలిపారు.