Political

టీ.డీ.పీ. కి షాక్ ఇచ్చిన మాజి మంత్రి…!!!

WhatsApp Image 2024-02-28 at 1.08.21 PM

తెలుగు దేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. టీ.డీ.పీ. ఉపాధ్యక్షుడు, మాజి మంత్రి, దళితనేత గొల్లిపల్లి సూర్యారావు ఈ రోజు రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వై.సీ.పీ. పార్టీలోకి చేరుతున్నట్లు వెళ్లడించారు. ఈ సందర్బంగా ముందుగా ఆయన విజయవాడలోని ఎం.పీ. కేశినేని శ్రీనివాస్ కార్యలయంలో ఎం.పీ. మితున్ లో సమావేశమయ్యారని తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.