Political

టీ.డీ.పీ. పాలనతోనే రాష్ట్రం సురక్షితం…

WhatsApp Image 2024-02-12 at 7.57.27 PM

కాకినాడ జిల్లాలో కాకినాడ అర్బన్ జగన్నాధపురం 20 వ డివిజన్ ఎన్టీఆర్ స్కూల్ వద్ద జయహో బీ.సీ. సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు పాలనతోనే ఆంధ్ర రాష్ట్రం సురక్షితంగా ఉంటుందని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనతో నేడు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అభాసుపాలైoదని రానున్న ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారధ్యంలో తెలుగుదేశం-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.