అన్నవరం దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ రమేష్ బాబుకి డిప్యూటీ కమిషనర్ గా పదోన్నతి లభించింది. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్యనారాయణ స్వామివారి దేవస్థానానికి ఈ.వో. గా నియమిస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. అన్నవరం దేవస్థానంలో అసిస్టెంట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తూ తలుపులమ్మ తల్లి దేవస్థానం ఇన్చార్జి ఈ.వో. గా మధ్యలో కొంతకాలం ఆయన పనిచేశారు.
డిప్యూటీ కమిషనర్ గా రమేష్ బాబు నియామకం…
![download](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/02/download.jpg?resize=374%2C248&ssl=1)