రేపు సాయంత్రం ఢల్లీలో జరిగే సీడబ్ల్యుసీ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం 5:30గంటలకు ఢిల్లీకి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలదేరి వెళ్లారు. ఆయనతో పాటు దామోదర్ రాజ నరసింహా, చల్లా వంశీచంద్ రెడ్డి కూడా వెళ్లినట్లు సమాచారం. ఈ సమావేశంలో క్యాబినెట్ విస్తరణ, పీ.సీ.సీ. చీఫ్ పదవితో పాటు, కార్పోరేషన్ పదువులపై అధిష్ఠానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు తెలిపారు.
ఢిల్లీకి వెళ్తున్న తెలంగాణ సీ.ఏం. రేవంత్ రెడ్డి…
![Revanth-reddy-modi](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/06/Revanth-reddy-modi.jpg?resize=334%2C400&ssl=1)