Telangana

ఢిల్లీలో కొత్త అధికారిక భవనం… -రేవంత్ రెడ్డి వెళ్లడి-

1407678-revanth-reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ.ఐ.సీ.సీ. అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సహా కాంగ్రెస్ ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహించేందుకు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్బంగా అశోకారోడ్డులో ఆంధ్రప్రదేశ్ భవన్‌లో భాగంగా ఉన్న ప్రస్తుత భవనం స్థానంలో కొత్త అధికారిక భవనాన్ని న్యూఢిల్లీలో నిర్మించనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీకలిసేందుకు అపాయింట్‌మెంట్ కూడా కోరినట్లు తెలంగాణ పీ.సీ.సీ. నేత తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

congress-leader-revanth-reddy-addresses-a-press-755234
Telangana

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్నా… -రేవంత్ రెడ్డి –

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ విజయం సాదిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సంబరాలు
OIP (6)
Telangana

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజ…

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీ.ఆర్‌.ఎస్‌. పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ముందంజలో