మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీ.బీ.ఐ. మూడు రోజుల పాటు కస్టడీలో ఉంచాలని డిల్లీ కోర్టు బుధవారం ఆదేశించింది. ఈ రోజు కోర్టుకు హాజరైన కేజ్రీవాల్ను ఐదు రోజుల కస్టడీకి తరలించాలని సీ.బీ.ఐ. అభ్యర్థించడంతో రోస్ అవెన్యూ కోర్టుల వెకేషన్ జడ్జి అమితాబ్ రావత్ ఈ ఆదేశాలు జారీ చేశారు.
ఢిల్లీ సీ.ఎం. కు భారీ షాక్… మూడు రోజులు కష్టడీ విదింపు…
![cm-arvind-kejriwal](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/06/cm-arvind-kejriwal.jpg?resize=1200%2C700&ssl=1)