కాకినాడ జిల్లాలో సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో స్పందన కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ స్పందన కార్యాక్రమం లో కాకినాడ రూరల్ సర్పవరం గ్రామానికి చెందిన రాజేశ్వరి నగర్ లో ఉంటున్న పలివెల రత్నకుమారి తనకు యు.వి.వి.జే. రాజు అనే ఆసామి డబ్బు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వమని అడిగితే తనను తన కుమారుడ్ని చంపుతానని బెదిరించి రౌడిలను ఇంటిపైకి పంపి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తమ ఫిర్యాదుపై పోలీసు అధికారులు ఎంక్వయిరీ చేయించి రాజు కుమారులు అనుచరులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ కి స్పందన లో పిర్యాదు చేశారు. ఆ సమయంలో రత్నకుమారి వెంట తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.
తనకు తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలి…. -ఎస్పీ కి ఫిర్యాదు-
![WhatsApp Image 2023-12-04 at 5.45.28 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-04-at-5.45.28-PM.jpeg?resize=1099%2C516&ssl=1)