Tamil Nadu

తమిళనాడు లో విషాదం… కల్తి మందు తాగి 25 మంది మృతి…

alcohol

తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం తాగి 25 మంది మరణించగా, 60 మందికి పైగా ఆసుపత్రి పాలైనట్లు అధికారులు గురువారం తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వారు తెలిపారు. ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ మాట్లాడుతూ… ఈ మరణాలు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయని, సంఘటనను నిరోధించనందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

కల్లకురిచిలో కల్తీ మద్యం సేవించిన వ్యక్తుల మరణ వార్త విని నేను షాక్ అయినట్లు, బాధపడినట్లు తన ఎక్స్ కాతాలో పోస్ట్ చేసారు. ఈ కేసులో నేరాలకు పాల్పడిన వారిని అరెస్టు చేశారని తెలిపారు. నివారించడంలో విఫలమైన అధికారులపై కూడా చర్యలు తీసుకున్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారి గురించి ప్రజలకు తెలియజేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి నేరాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని హామీ ఇచ్చారు.

Avatar

Simhadri Penke

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

WhatsApp Image 2023-12-04 at 6.14.50 PM
Tamil Nadu

చెన్నై లో నిలిచిపోయిన విమాణం రాకపోకలు…

మిచౌంగ్ తఫాన్ ప్రభావం వల్ల తమిళనాడు రాష్ట్రం లో భారీ నుంచి అతి భారీ గాలులతో కూడిన వర్షాలు కురుస్తునేవున్నాయి. దీని వలన తమిళనాడులో రాకపోకలు నిలిచిపోయాయి.
img_114289_mukesh_ambani
Tamil Nadu

బ్రూక్‌ఫీల్డ్ డేటా సెంటర్‌ను ప్రారంభించనున్న అంబానీ…

కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్‌తో భాగస్వామ్యంతో తన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపధ్యంలో మార్కెట్లోకి వచ్చే వారం చెన్నైలో డేటా సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు బిలియనీర్