Political

తిరుమలాయపాలెం లో టి.డి.పి. లోకి పలువురు చేరిక…

WhatsApp Image 2024-02-18 at 7.28.55 PM

కాకినాడ జిల్లాలో వై.సీ.పీ. కి మరో షాక్ తగిలింది. కాకినాడ జిల్లాలాకు చెందిన జగ్గంపేట మండలం లో తెలుగు దేశం పార్టీలోకి గోకవరం మండలం తిరుమలయపాలెం గ్రామానికి చెందిన వై.సీ.పీ. పార్టీ నుంచి పలువురు నాయకులు, యువకులు చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా విచ్చేసారు.ఈ సందర్బంగా ఆయన ఇర్రి పాక శివాలయం వద్ద వారందరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా నూతంగా పార్టీలోకి చేరిన వారితో బైకు ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ… తెలుగుదేశం, జనసేన పార్టీ విజయానికి అందురూ కృషచేసి వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.