తుని పట్టణంలో 14వ వార్డులో మీ ఇంటికి మీదవ్య కార్యక్రమాన్ని నివర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ వర్గ టీ.డీ.పీ. ఇంచార్జ్ యనమల దివ్య విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతీ ఇంటిని సందర్శించి టీ.డీ.పీ, జనసేన పార్టీలు కలిసి చేసిన మినీ మేని ఫెస్టోలో ఆంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడతూ… జరగబోయే ఎన్నికల్లో టీ.డీ.పీ, జనసేన లను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీ.డీ.పీ. ఇంచార్జ్ యనమల దివ్య, టీ.డీ.పీ. కార్యకర్తలు, ప్రతినిదులు పాల్గొన్నారు.