తుని పట్టణం 8వ వార్డు సచివాలయంలో ఆంధ్ర రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి అనే కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో తుని మున్సిపల్ చైర్ పర్సన్ ఏలూరి సుధారాణి ముఖ్య అతిథిగా విచ్చాశారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ… వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నారని ఆమె అన్నారు. జరగబో ఎన్నికల్లో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ని గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యాక్రమంలో తుని మున్సిపల్ చైర్ పర్సన్ ఏలూరి సుధారాణి, వై.సీ.పీ. నాయకులు, సచివాలయం సిబంది, తలదితలరులు పాల్గొన్నారు.
తుని పట్టణం 8వ వార్డు సచివాలయంలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యాక్రమం….
![R (1)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/R-1.jpg?resize=900%2C450&ssl=1)