Political

తుని పట్టణం 8వ వార్డు సచివాలయంలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యాక్రమం….

R (1)

తుని పట్టణం 8వ వార్డు సచివాలయంలో ఆంధ్ర రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి అనే కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో తుని మున్సిపల్ చైర్ పర్సన్ ఏలూరి సుధారాణి ముఖ్య అతిథిగా విచ్చాశారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ… వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నారని ఆమె అన్నారు. జరగబో ఎన్నికల్లో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ని గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యాక్రమంలో తుని మున్సిపల్ చైర్ పర్సన్ ఏలూరి సుధారాణి, వై.సీ.పీ. నాయకులు, సచివాలయం సిబంది, తలదితలరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.