Political

తెనాలిలో తెలుగు జన చైతన్య పాదయాత్ర…

WhatsApp Image 2024-03-08 at 8.35.39 AM

గుంటూరు జిల్లా తెనాలిలో తెలుగు జన చైతన్య పాదయాత్రను నిర్వహించారు. ఈ యాత్రలో జనసేన పార్టీ పీ.ఏ.సీ. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జగన్ పాలనపై అన్ని వర్గాల ప్రజలూ విసిగిపోయారని తెలిపారు. వైసీపీకి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. ఈ అరాచక ప్రభుత్వాన్ని సాగనంపేందుకు తెలుగు ప్రజలందరూ సంసిద్ధులై ఉన్నారన్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీలను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.